బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. శనివారం నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప�
తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ స్వరాష్ట్రం సాధించాక ఆదుకుంది. ఇచ్చిన మాట ప్రకారం రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగాన్ని ఇచ్చి, గౌరవాన్ని చాటుకుంది.
రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరు స్మారక చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.