తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగులు భూములను భూమిలేని పేదలకు పంచాలని, కనీస వేతనాలు చట్టం అమలు చేసి రోజు కూలీ రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూమి, కూలీ పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మ�
Pending Bills | జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న కూలీల బకాయిలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో శనివా�