విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దాస్తండా గ్రామ పంచాయతీ రేగులతండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
Bhadradri Kothagudem | జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్�