సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 31 పోలీస్స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.7 కోట్ల 17లక్షల 82వేల 650 విలువ చేసే 2,380 కిలోల డ్రగ్స్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీఎన్ఏబీ) డైరెక్టర్ సందీప�
రాష్ట్రంలో డ్రగ్స్ నివారణే ధ్యేయమని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో (టీన్యాబ్) ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని జలవిహార్ వద్ద మంగళవారం అవగాహన �