ఓ వైపు పాఠశాలలన్నీ ప్రారంభమై పాఠ్యాంశాల బోధన కొనసాగుతుండగా బేల మండలంలోని దహెగావ్లోని ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక, విద్యార్థులు రాలేక తరగతి గదులకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
జిల్లాలో గురుకుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అం దక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుక�
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో టీచర్ల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ మాడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ‘17 మాడల్ స్కూళ్లలో జీరో టీచర్లు�
నూతన విద్యాసంవత్స రం ప్రారంభమైనా టీచర్ల కొరత వేధిస్తున్నది. కొత్తగా డీఎస్సీ ద్వారా నియమితులయ్యే టీచర్లు కోర్టు వివాదాలు లేకపోతే సెప్టెంబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. 21,299 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న