నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు విద్యార్థులకు ఉపయోగపడేలా కాకుండా, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా జరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట తర్వాత జరగాల్సిన సర్దుబాట్లను మూడు
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉన్నతాధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. ఆ శాఖలో రోజుకో వ్యవహారం తెరపైకి వస్తుండగా, ఉద్యోగులను గంద�
సూర్యాపేట జిల్లాలో సర్దుబాటు చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అసలే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రస్తుతం మండల స్థాయిలో డి�