మహబూబ్నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న నిర్వహించే ఎన్నికకు మొత్తం 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 7: ఈ నెల 13న నిర్వహించనున్న టీఎస్ సెట్ 2022 పరీక్షను ఈ నెల 17కు వాయిదా వేసినట్టు సెట్ సభ్యకార్యదర్శి సీ మురళీకృష్ణ తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్
త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ అభ్యర్థిని పీఆర్టీయూ-తెలంగాణ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ కాటేపల్లి జనార్దన్రెడ్డి తమ అభ్యర్థిగా పోటీ చేస్తారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద�