NRI TDS | ఎన్నారైలకు భారత్ లో వచ్చే ఆదాయంపై టీడీఎస్ వసూళ్లపై నిబంధనలను సీబీడీటీ సవరించింది. ఈ విషయమై సంబంధిత టీడీఎస్ మదింపు అధికారికి ఎన్నారైలు తక్కువ టీడీఎస్ ఖరారు చేయాలని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
హైదరాబాద్ : ఓ ఇద్దరు ఆదాయపు పన్ను శాఖ అధికారులు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. ఇద్దరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన అధికారి కాగా, మరొకరు విశాఖపట్టణంకు చెందిన ఆఫీసర్. సీబీఐ అధ