అంతర్జాతీయ టెలివిజన్ మార్కెట్లో ఓ సరికొత్త జాయింట్ వెంచర్కు తెరలేపే దిశగా సోనీ, టీసీఎల్ సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే జపాన్కు చెందిన సోనీ కార్పొరేషన్, చైనాకు చెందిన టీసీఎల్ ఎలక్ట్రానిక్�
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టీసీఎల్.. తెలంగాణలో రూ.225 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెడుతున్నది. రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్థతో కలిసి ఓ జాయింట్ వెంచర్గా దీన్ని తేనున్నారు. ఈ మేరకు ఇరు సంస్�