ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 7 కోట్లు దాటిందని ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. బుధవారం చివరి
ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఏడాది క్రితం ప్రారంభించిన టాక్స్ రిటర్న్ ఫైలింగ్ పోర్టల్లో తిరిగి సమస్యలు తలెత్తాయి. ఈ పోర్టల్ తొలి వార్షికోత్సవం రోజైన మంగళవారం సమస్యలు తలెత్తడంతో పలువురు యూజర్లు ఫిర్యాదుల�