2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసులను పూర్తిగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయటం కాదుకదా.. వాటికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున�
దేశంలో నేటికి గ్రామీణ ప్రాంతాలే అధికం. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి మార్గాన పయనిస్తుందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగాల్సినంత అభివృద్ధి జరుగల�