ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవానికి టాటా మోమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఆ సంస్థ ప్రకటించిం�
2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసులను పూర్తిగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయటం కాదుకదా.. వాటికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున�
దేశంలో నేటికి గ్రామీణ ప్రాంతాలే అధికం. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం ప్రగతి మార్గాన పయనిస్తుందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగాల్సినంత అభివృద్ధి జరుగల�