అంటాల్య: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్ రెండో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. రికర్వ్ మిక్స్డ్ ఫైనల్లో తరుణ్దీప్ రాయ్-రిధి పోర్ జంట పసిడి పతకం కొల్లగొట్టింది. పురుషుల కాంపౌండ్ విభాగంలో అభిషేక�
టోక్యో: ఆర్చరీ మెన్స్ సింగిల్స్లో తరుణ్దీప్ రాయ్ పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో గెలిచి ఆశలు రేపిన అతడు.. రౌండ్ ఆఫ్ 16లో పోరాడి ఓడిపోయాడు. షూట్ ఆఫ్ ద్వారా విజేతను తేల్చిన ఈ రౌండ్లో 5-6 తేడాతో ఇజ్రాయెల్ �
టోక్యో: ఒలింపిక్స్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ తరుణ్దీప్ రాయ్ శుభారంభం చేశాడు. రౌండ్ ఆఫ్ 32లో ఉక్రెయిన్కు చెందిన హన్బిన్ ఒలెక్సీపై 6-4 తేడాతో విజయం సాధించాడు. మూడు సెట్లు ముగిసే సమయా�
టోక్యో: ఒలింపిక్స్ మూడో రోజు కూడా ఆర్చర్లు నిరాశ పరిచారు. ఇండియన్ మెన్స్ టీమ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. సౌత్ కొరియాతో జరిగిన ఈ గేమ్లో భారత పురుషుల జట్టు 0-6తో పరాజయం పాలైంది. తొలి సెట్ నుంచే
ఆర్చరీ మెన్స్| ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణ్దీప్ రాయ్తో కూడిన ఇండియన్ ఆర్చరీ టీం ఎలిమినేషన్లో కజకిస్థాన్పై విజయం స