చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత పోరాటం సెమీస్లోనే ముగిసింది. టైటిల్ ఆశలు మోసిన హైదరాబాదీ తరుణ్ మన్నేపల్లితో పాటు భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్కు సెమీస్లో చుక్కెదురైంది.
భారత యువ షట్లర్ ఆయుష్శెట్టి, హైదరాబాదీ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి మకావు ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 31వ ర్యాంకర్�
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత షట్లర్ల పోరాటం రెండో రౌండ్ కూడా దాటలేదు. సింగిల్స్ విభాగంలో 8 మంది, డబుల్స్ ఈవెంట్స్లో నాలుగు జంటలు బరిలో నిలిచినా ఒక్కరంటే ఒక్కరూ ముందంజ వేయలేక చతికిల�