కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై తనుగుల వద్ద 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ కూలి మూడు నెలలు గడిచినా దర్యాప్తు ముందుకు సాగడంలేదు. గతేడాది నవంబర్ 21న ర�
తనుగుల చెక్డ్యాం ధ్వంసంపై తాము రాజకీయాలు చేయడం లేదని, రైతుల బాగు కోసమే పోరాటం చేస్తున్నామని, దుండగులకు శిక్ష పడే వరకూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చ