ధ్వంసమైన తనుగుల చెక్డ్యామ్కు వెంటనే మరమ్మతు చేయాలని ఇరిగేషన్ అధికారులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో ఇసుక క్వారీలు ఉన్నప్పటికీ అభివృద్ధి, ప్రజా అవసరాలకు ఇసుక �
కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై తనుగుల వద్ద 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ కూలి మూడు నెలలు గడిచినా దర్యాప్తు ముందుకు సాగడంలేదు. గతేడాది నవంబర్ 21న ర�
తనుగుల చెక్డ్యాం ధ్వంసంపై తాము రాజకీయాలు చేయడం లేదని, రైతుల బాగు కోసమే పోరాటం చేస్తున్నామని, దుండగులకు శిక్ష పడే వరకూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చ