కుశలవ్, తన్మయి జంటగా ‘మయూఖం’ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కనున్నది. వెంకట్ బులెమోని దర్శకుడు. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
“23’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ తరహా కథతో సినిమా తీయడం నిజంగా ఓ ఛాలెంజ్. ఈ సినిమా స్ఫూర్తితో ఇలాంటి కథలు మరిన్ని రావాలన్నదే నా ఆకాంక్ష’ అని అన్నారు దర్శకుడు రాజ్.ఆర్. ఆయన నిర్దేశకత్వంలో తేజ, తన్�
దర్శకుడు వి.సముద్ర తనయులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా పరిచయం అవుతున్న సినిమా ‘దో కమీనే’. తస్మయి, శ్రీరాధ హీరోయిన్లు. వి.సముద్ర దర్శకుడు. చంద్ర పులుగుజ్జు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద�