మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయంలో షష్ఠి బోనాలు కొనసాగుతున్నాయి. బుధవారం దూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. బోనాన్ని వండి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
వికారాబాద్ : దసరా నుండి ఏఎన్ఎం సబ్ సెంటర్లను బస్తీ దవఖానాలుగా మార్చనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పరిధిలో విద్యా శాఖ మంత్ర�
రూ. 27 కోట్లతో తాండూరు కాగ్నానది-గౌతాపూర్ రోడ్డు పనులు ప్రారంభం రూ. 631 కోట్లతో మహబూబ్నగర్-చించొల్లి రోడ్డు పనులకు ఈ వారంలో టెండర్లు జినుగుర్తి-తట్టేపల్లి రోడ్లతో పాటు త్వరలో బైపాస్ పనులు పూర్తి 167 నేషనల�
తాండూరు : త్యాగానికి గుర్తుగా, హిందూ ముస్లింలు మత సామరస్యంగా జరుపుకుంటున్న పీర్ల పండుగ వేడుకలు తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలు భక్తిశ్రద్దలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. గ్రామ�