బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని బీఆర్ఎస్ తాండూరు అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం లోని శ్రీ కోటేశ్వర , బోనమ్మ దేవాలయాల్లో పూజలతో పాటు మసీదు,
తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లకు మహర్దశ వచ్చింది. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కృషితో తాండూరు పట్టణంలో ఎన్హెచ్ఏ కింద విడుదలైన రూ.23 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రోడ్డు వెడల్పు, ఇరువైపులా తారు రోడ్డ�
పట్టణం అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యమిస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో పర్యటించిన ఆయన స్థానిక నేతలు