నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్' చిత్రం నుంచి శివుడి నేపథ్యంలో భక్తి ప్రధానంగా తెరకెక్కించిన ‘నమో నమః శివాయ’ పాటను శనివారం విడుదల చేశారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్' చిత్రం నిర్మాణం నుంచే అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. శ్రీకాకుళం మత్య్యకారుల జీవితంలో జరిగిన యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా
శ్రీకాకుళం జిల్లా డి.మత్యలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తండేల్'. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీకి చందూ మొండే�
ప్రస్తుత హీరోయిన్లలో నంబర్వన్ ఎవరు? అంటే ఎక్కువమంది నుంచి వచ్చే సమాధానం ‘సాయిపల్లవి’. తను ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. తను చేయదగ్గ సినిమా మాత్రమే చేస్తుంది.