గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్డమ్ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాల
మిల్కీ బ్యూటీ తమన్నా గత కొద్ది సంవత్సరాలుగా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆచితూచి అడుగులు వేస్తూనే క్రేజీ ప్రాజెక్ట్స్ అందిపుచ్చుకుంటుంది. ఇటీవల వెబ్ సిరీస్లకు కూడా సైన్ చేస్తుంది. రీసెంట్గా �
మిల్కీ బ్యూటీ తమన్నా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. సినిమా, టీవీ, డిజిటల్ రంగం ఇలా ఏదైన సరే ఓకే అంటుంది. “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా రీసెంట్గా మరో వెబ్ సిరీస్ “న
ప్రతిరోజు ఒకే దారిలో పయనం సాగించడం నిరాసక్తతకు దారితీస్తుంది. నూతన మార్గాల్ని ఎంచుకుంటే ప్రయాణంలో సరికొత్త అందాల్ని ఆస్వాదించవొచ్చు. ప్రస్తుతం మన కథానాయికలు ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. పాత్రలపరంగా మూ
కోవిడ్ పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలవుతుండటంతో చాలా మందికి బద్దకం అలవాటు అయి ఉంటుంది. కొంతమంది ప్రతీ రోజు స్నానం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించని స్థితిలోకి వెళ్లాలంటే లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎ
ప్రస్తుతం వెబ్సిరీస్లు ప్రయోగాత్మక, నవ్యమైన కథాంశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. అగ్ర కథానాయికలు సైతం తమ అభిరుచుల్ని ప్రతిబింబించే ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ వెబ్సిరీస్లలో సత్తా చాటుతున్నారు. మిల్క�
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది లెవెన్త్ హవర్ ప్రాజెక్టుతో డిజిటల్ ప్లాట్ఫామ్పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఈ ఆహా సిరీస్ వచ్చింది.
నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘మాస్ట్రో’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి న�
వెండితెరపై వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్న తమన్నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ‘నవంబర్ స్టోరీస్’ అనే సిరీస్తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక త్వరలో 11th అవర్’ తో అలరించనుంది. �
గోపిచంద్, తమన్నా ప్రధాన పాత్రలలో సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం సీటీమార్. ఏప్రిల్ 2న విడుదల కావలసిన ఈ చిత్రం తాత్కాలిక వాయిదా పడింది. మరికొద్ది రోజులలో మూవీ అఫీషిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్