భక్తుల పూజలు తృప్తినిచ్చాయి కాని నా కోరిక మీరు వెరవేర్చడం లేదు. నేను చెబుతూనే ఉన్నా కానీ మీరు పట్టించుకోవడం లేదు.. నాకు రక్తం బలి కావాలి.. అయినా మీరు ఎవరు నా మాట వినడం లేదు.. ‘రక్తం బలి ఇవ్వకపోతే మీరు రక్తం కక�
కార్తికేయ, అఖిల నాయర్ జంటగా ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాడు ఎవడు’. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్తో పాటు టీజర్ను గురువారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ
‘తెలుగు సినిమా సత్తా నేడు ప్రపంచానికి తెలిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్గారు సినీరంగానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాకు ‘సమ్మతమే’ అనే టైటిల్ను
సోషల్ మీడియా సెలబ్రిటీలకు పురస్కారాలను అందిస్తూ ‘ఇన్ఫ్లూయెన్సర్ అవార్డ్స్ 2022’ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. విప్రైడ్ సమర్పణలో సందీప్ గౌతమ్ సారథ్యంలోని శ్రీని ఇన్ఫ్రా, యు మీడియాలు ఈ కార్యక�