హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ నెల 17న సాయంత్రం 6:30 గంటలకు మహాపడిపూజ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్యాదవ్ వెల్లడించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాపడిపూజక�
క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతోనే.. రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు.