Telangana | లోక్సభ సాక్షిగా తెలంగాణకు మరోసారి తీవ్ర అవమానం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణపై విషం కక్కారు.
దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ (Dobriyal) అన్నారు.