ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై విస్తృత స్థాయిలో చర్చించి, విచారించాల్సిన అవసరమున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ముగ్గురు సభ్యుల
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమిత అధికారాలు సంక్రమించటాన్ని సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకర�
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ భాగమైంది. మంగళవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో నిఖత్ మొక్క నాటింది.
స్వతంత్ర వజ్రోత్సవాల వేళ.. ప్రముఖ మారథాన్ రన్నర్ సోమ జగన్మోహన్ 75 కిలోమీటర్లు పరిగెత్తి ఆకట్టుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ రన్ను సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ప్రార�