ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(డీఏవో)గా పనిచేస్తున్న తహసీల్దార్ దేసాని శ్రీనివాస్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి�
పాఠశాలలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమైన సందర్భంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల లో ప్రభుత్వ పాఠశాలలను తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి సందర్శించారు.
కోకాపేటలో నకిలీ పట్టాలతో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గండిపేట రెవెన్యూ అధికారులు మంగళవారం నేలమట్టం చేశారు. ‘నకిలీపట్టాలతో మాయాజాలం’ పేరిట గత నెల జనవరి 4న ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ లో ప్రచురితమైన కథనం�
యూరియా మానిటరింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో యూరియా మానిటరింగ్ యాప్పై గ్రామ పంచాయతీ కార�
మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.