లారీల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యం బస్తాలను త్వరతిగతిన దిగుమతులు చేసుకోవాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల మణిసాయి రైస్ మిల్లుతో పాటు పిట్టంపల్లిలో కొనుగోలు �
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్