బీసీలకు స్థానిక సంస్థలతో పాటు చట్ట సభలు, వి ద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘాల నేతలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు మంగళవారం మం చిర్యాల జిల్లా చెన్నూర్లో నల్ల బ్యాడ్జీలత
ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని గండీడ్ తాసీల్దార్ మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సల్కరిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ