తునికాకు కట్ట ధర పది రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో �
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవో నంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి.