మహారాష్ట్రలోని పూణెలో శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఐదవ ఇండియా తైక్వాండ్ ఓపెన్ పారా జాతీయ చాంపియన్షిప్ (క్యోరుగి అండ్ పూమ్సే) లో తెలంగాణ పారా తైక్వాండో జట్టు సత్తాచాటింది. ఈనె�
థాయిలాండ్లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుస్సేన్నగర్ పంచాయతీ పరిధిలోని లొంక తండాకు చెందిన బదావత్ వినోద్ నాయక్ రజత పతకం స�