ఎక్కాలు (టేబుల్స్) చెప్పుడం లేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో ఓ విద్యార్థి కన్నుకు తీవ్రగాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఎద్దండి శ్రీరామ్ తొమ్మిదో తరగతి (ఎ-సెక్షన�
ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగట్టే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నది. కేంద్రంలో బీజేపీ వచ్చిన 2014-2018 మధ్యలో ఏడాదికి సగటున 40 కాగ్ నివేదికలు వెలువడగా, 2019-20
బార్లు, రెస్టారెంట్లు, పబ్లలో 24 గంటలపాటు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్లో దీన్ని అమలు చేయనున్నారు.