మహిళల పట్ల సినీ పరిశ్రమలో వివక్ష ఉందని అంటున్నది స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను. చిత్ర పరిశ్రమలో 12 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఈ తార…తన కెరీర్ ప్రారంభం నుంచి ఈ వివక్షను చూస్తూనే ఉన్నట్లు చెప్పింది. ష�
నాయిక తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్'. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
మహిళా ప్రధాన సినిమాల్లో నటించి మెప్పించడం అంత సులభం కాదని చెప్పింది పంజాబీ సుందరి తాప్సీ. ముఖ్యంగా ఆ తరహా చిత్రాల్ని ప్రజలకు చేరువ చేయడంలో అనేక ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘హీరోయిన్ ఓరి
ఆమె.. సిసలైన కథానాయికగా మారింది. ఆమెపైనే కథలు పుడుతున్నాయి. ఆమె చుట్టూనే కథనాలు తిరుగుతున్నాయి. బ్యూటీక్వీన్ ముద్ర నుంచి బయటపడి, ఓటీటీ మహారాణి అన్న గుర్తింపును పొందుతున్నది. తెరపైనే కాదు, తెర వెనుకా ఎందర�
ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తాప్సీ ఆ తర్వాత ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంది
బాలీవుడ్లో కమర్షియల్ పంథాకు భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ హీరోయిన్గా వైవిధ్యతను చాటుకుంటోంది తాప్సీ. హిందీ చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ సొగసరి అక్షయ్కుమార్ మినహా అగ్రహీరోలతో ఇప
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సీ ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో కోలీవుడ్లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా నిరాశే ఎదురు కావడంతో బాలీవుడ్ చె�
సినీరంగంలో కీర్తిప్రతిష్టల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. ఆధునిక భావాలు కలిగిన యువతిగా సమాజానికి ప్రేరణనిచ్చే కథల్ని ఎంచుకుంటూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నానని
బాలీవుడ్ నటి తాప్సీ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాప్సీ యాడ్ ఎండార్స్ మెంట్, సినిమా ఒప్పందాలపై నిఘా పెట్టిన ఐటీ శాఖ.. తాప్సీ దగ్గర లెక్కల్లో చూపని రూ.5 కోట్లన�