ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావడానికి ఆ సంస్థ అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నది. ఆదాయం పెంచి నష్టాల నుంచి లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే కార్గోన
ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు.
: గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టీ-9 టికెట్'ను అందుబాటులోకి తెచ్చింది. హైదర�