భారత బ్యాటర్లు దుమ్మురేపారు. దక్షిణాఫ్రికా గడ్డపై శతక గర్జన చేశారు. సఫారీలను సొంతగడ్డపై సఫా చేస్తూ రికార్డుల మోత మోగించారు. తిలక్వర్మ, శాంసన్ సూపర్ సెంచరీలతో కదంతొక్కిన వేళ వాండర్సర్ స్టేడియం పరుగు�
రికార్డుల అడ్డా ఉప్పల్ స్టేడియం పేరు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి మార్మోగింది. శనివారం ఇక్కడి రాజీవ్గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో �
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్ల
న్యూజిలాండ్పై తొలి టీ20 సిరీస్ గెలుపు ఢాకా: ప్రపంచ క్రికెట్లో బంగ్లాదేశ్ ఇక ఎంతమాత్రమూ పసికూన కాదని నిరూపించింది. నెల రోజుల వ్యవధిలోనే ఆ జట్టు రెండు ప్రపంచ అగ్రశ్రేణి జట్లను ముప్పు తిప్పలు పెట్టి మూడ�