T-SAT | జాతీయ స్థాయిలో మే నెల 5న నిర్వహించనున్న నీట్ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానెల్స్ స్పెషల్ లైవ్ లెసన్స్ ప్రసారం చేస్తాయని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
గ్రూప్-2 అభ్యర్థుల కోసం గురువారం నుంచి మరో మూడు గంటలపాటు అదనంగా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నట్టు టీ-శాట్ సీఈవో ఆర్ శైలేశ్ రెడ్డి తెలిపారు. టీ-శాట్ నెట్వర్ ద్వారా నెల రోజులుగా రెండు గంటల పాటు పాఠ్యా
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీ శాట్ మరో ముందడుగు వేసింది. తన సేవలను విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాల, కళాశాల, సాంకేతిక, వృత్తి నైపుణ్య విద్యకు సంబంధించిన పాఠ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలపై టీ శాట్ చానెల్లో రేపు ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. పోలీసు