ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ఫ్రీక్వెన్సీని ఐసొలేట్ చేయడం ద్వారా ఆ యంత్రాన్ని హ్యాక్ చేస్తానని చెప్పిన సయ్యద్ షుజపై ఎన్నికల సంఘం (ఈసీ) ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చ�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఈవీఎంలను హ్యాక్ చేస్తానని సంప్రదింపులు జరుపుతూ ఓ వ్యక్తి అలజడి సృష్టించాడు. తనను సైబర్ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ షుజా అనే వ్యక్తి మహా వికాస్ అఘాడీకి �