స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము గత ఏడాది మూడింతలకుపైగా ఎగిసింది. 2024లో దాదాపు రూ.37,600 కోట్ల (3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్)కు చేరినట్టు గురువారం స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక �
స్విస్ బ్యాంక్లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఒప్పందం కింద పౌరులు, సంస్థలకు చెంద�
స్విస్బ్యాంకులో భారతీయుల డబ్బుపై అధికారిక వివరాల్లేవు.. లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గత నెలలోనే వివరాలు వెల్లడించిన స్విట్జరాండ్ సెంట్రల్ బ్యాంక్ 2020తో పోల్చితే 2021లో 50శాత�
గుప్త నిధులకు స్వర్గధామంగా పరిగణించే స్విస్ బ్యాంక్ల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము గణనీయంగా పెరిగింది. మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్ బ్యాంక్ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర �
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనం గత ఏడాది సుమారు 20 వేల కోట్లకు పెరిగినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో గత 13 ఏళ్�