Rashtrapati Bhavan | లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడి.. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి విపక్ష నేతలకు కూడా ఆహ్వానం అందించారు. సోనియా గ