యాదగిరీశుడికి నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను
యాదగిరిగుట్టలో స్వయంభువుగా వెలిసిన లక్ష్మీనారసింహుడికి బుధవారం ఆరాధన పర్వాలు పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో సాగాయి. అర్చక బృందం తిరువారాధన, నిజాభిషేకం పర్వాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీసమేతు�
స్వయంభూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు గురువారం నిజరూపంలో దర్శించుకొని తరించారు. ఉదయం 5:15 గంటలకు స్వామివారి నిజాభిషేకంలో భాగంగా ఆభరణాలు, పూలమాలలు తొలగించి స�