కొడకండ్ల : ఆ నాటి మహనీయుల పోరాటం, తాగ్యాల ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని.. ఆ స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజెప్పేందుకే ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
తెలంగాణ ఉద్యమంలో మన అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటడానికి సురవరం రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రను ఎత్తిపట్టాం. సారస్వత పరిషత్ అందించిన గ్రంథాలెన్నో ఉద్యమానికి ఉత్ప్రేరకంలా పనిచేశాయి. భాషాభిమానం పెంచే సారస�
1857 తిరుగుబాటు విఫలమైన తర్వాత భారత్లోని వివిధ సంస్థానాల్లో ఉన్నతోద్యోగాలు చేసే వారికి ఉపాధి పోయింది. ఢిల్లీ, లక్నో నగరాల నుంచి ఎందరో హైదరాబాద్కు వలసబాటపట్టారు. సమర్థులైనవారిని, ప్రతిభావంతులను ఉపయోగిం�
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు,