యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా పుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్వర్ణతా
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. శుక్రవారం పలువురు దాతల నుంచి రూ.1,38,116 నగదు స్వామివారికి సమకూరిం