యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:54 గంటలకు వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ పర్యవేక్షణలో మహాకు�
యాదాద్రి, నవంబర్ 15: యాదాద్రీశుడి విమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ తమ