స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు కేటాయించ�
లోక్సభలో తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్వదేశ్ దర్శన్ పథకం కింద తెలంగాణ రాష్ర్టానికి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృ