కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి సంస్ధ సి&ఎండి ఎన్. బలరాం నాయక్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అన్ని గనులు, ప్రధాన ఆస్�
స్వచ్ఛత-హీ-సేవా కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఆదివారం కాలుష్య రహిత సమాజం కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు ప్రత్యేక కార్యక్రమాలు చేశారు.
ఇంద్రవెల్లి : ప్రతీ గ్రామం స్వచ్ఛ గ్రామాలుగా మారాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో అధికారులు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొని అధికారులతో కలిసి