గ్రేటర్ హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకుంది. గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్లాల్ ను
ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రజలను కాపాడుతున్న సఫాయి అన్నాలకు సలాం చెబుతున్నానని తెలిపారు.