పారిశుధ్యం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి వద్దే చెత్త తొలగించడం లేదని, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
వెంగళరావునగర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. స్వచ్చ హైదరాబాద్-స్వచ్చ జూబ్లీహిల్స్ కార్యక్రమంలో భాగంగా గురవారం కృష్ణకాంత్ పార్కు వద్ద యూసు
58 రద్దీ ప్రాంతాల్లో కొత్తగా 1850 తడి-పొడి డబ్బాలు స్వచ్ఛతలో మేటిగా నిలపడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిపే ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. స్వచ్ఛ హై