Tirumala | తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశమయ్యారు. ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు.
తిరుమల : ఎస్వీ ఉన్నత పాఠశాలను దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని, దానికి గురుపూజ దినోత్సవం రోజున నాంది పలకడం సంతోషకరమని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ పాఠశ�