Rajya Sabha | రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్ జగ్దీప్ ధంకర్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ విధించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్
Lok Sabha | లోక్సభ నుంచి 34 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయ్యారు.