న్యూఢిల్లీ: కోవిడ్ వేళ అసెంబ్లీలో పోటీపడే అభ్యర్థులకు కొత్త ఆప్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్ను ఆన్లైన్ ద్వారా వేయవచ్చు అని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. పోలింగ్ బ�
న్యూఢిల్లీ: కోవిడ్ ఫ్రీ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ�
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 24వ సీఈసీగా ఆయన విధులు నిర్వర్తించనున్నారు. సుశీల్ చంద్రను సీఈసీగా నియమిస్తూ సోమవారం కేంద్ర న్యాయశ�
న్యూఢిల్లీ: తదుపరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులు కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. అత్యంత సీనియర్ ఎన్నికల అధికారిని సీఈసీగా నియమించడం ఆనవాయితీ. ప్