సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలోని వివాదాస్పద భూములపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్ మనుచౌదరి నిర్ణయించారు. ఈ గ్రామంలో సర్వే నంబర్ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద
వామ్మో సర్వే నెంబర్ 329 అని అధికారులు భయపడుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో, అరబిందో ఫార్మా కంపెనీకి ఆనుకుని, చిట్కు ల్ ప్రధాన రహదారిపై ఉన్న విలువైన భూమి ఇది. సర్వే నెంబర్ 329 చుట్టూ జనావాసాలు ఏర్పడ�
కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నార�