Congress Party | దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్లో గురువారం ధర్నాకు దిగారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇటీవల బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీపాటిల్ పేరును ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ శుక్ర
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. 39 మందితో కూడిన ఈ జాబితాలో 4 తెలంగాణ స్థానాలు ఉన్నాయి.
NarayanKhed | కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువుకు కొన్ని గంటల ముందు నారాయణ్ఖేడ్లో అభ్యర్థిని మార్పు చేసింది. ముందుగా సురేష్కుమార్ షెట్కార్కు నారాయణ్ఖేడ్ అభ్యర్థిత్వాన్ని