మే 7న జరగబోయే మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో 12 రాష్ర్టాలు, యూటీల నుంచి 95 సీట్లలో 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఇందులో ఎంపీలోని బీతుల్ నియోజకవర్గ ఎన్నిక కూడా ఉందన
రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తాజాగా హైదరాబాద్-రియాద్ల �
సూరత్: ఆయన ఓ వజ్రాల వ్యాపారి. పేరు సావజీ ఢోలకియా. సూరత్లో మానవ సేవా కార్యకలాపాలకు పేరొందిన వ్యక్తి. ప్రభుత్వం అందుకు గుర్తింపుగా ఇటీవల పద్మశ్రీతో సత్కరించింది. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు 50 కోట్ల వి